14వ వార్డులో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించిన కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు


 సీతమ్మధార: తమిళ కళా మందిరంలో , 14వ వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు అధ్వర్యంలో సోమవారం    వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.210 మందికి వాక్సిన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బల్ల. శ్రీనివాస్, నవీన్ రాజ్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు..

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు