*📢ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ తేదీ ఖరారు*


అమరావతి: ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఆన్‌లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదన్నారు.  ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు.*

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే