గవర్నర్ విశ్వభూషణకు ఘనస్వాగతం పలికిన నగరం మేయర్ : గొలగాని హరి వెంకట కుమారి



విశాఖపట్నం, 2022డిసెంబర్.22, టుడే న్యూస్: పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ గురువారం విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు. నగర మేయర్ హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, పోలీసు కమిషనర్ సి. హెచ్. శ్రీకాంత్, రెవెన్యూ డివిజనల్ అధికారి హుసేన్ సాహేబ్, రాష్ట్ర గవర్నర్కు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళు